బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనే సన్నాసులకి..

విభజన బిల్లు లో 11 విద్యాసంస్థలు ఉంటే మోడీ ప్రభుత్వం 30 విద్యాసంస్థల్ని ఆంద్రప్రదేశ్ కి కెటాయించింది

చంద్రబాబు 2018 లో కేంద్రానికి రాసిన లెటర్ లోనే 19 విద్యాసంస్థలు గురించి ప్రస్తావించాడు. జనాలు ఛీ కొట్టినా ఇంకా పచ్చ మీడియా ని పెట్టుకుని ఎన్ని రోజులు విషం కక్కుతారు.

#ModiWithAP
Straight from fox mouth. This is in 2016

#ModiWithAP
విద్యాసంస్థలకు స్థలం కేటాయించి ప్రహరీ గోడలు కట్టటానికి నాలుగేళ్లు తీసుకున్న చంద్రబాబు ని ప్రశ్నించలేని పచ్చ గొర్రెలు మోడి ఏం చేసాడు అని అడుగుతున్నాయి. టీడీపీ కి గోడ కట్టటానికి 4 ఏళ్లు చాలవు. కాని మోడీ మాత్రం మొత్తం అంతా ఏడాది లో చెయ్యాలి.
2018 అసెంబ్లీ సమావేశాల చర్చ సందర్భం గా..
ఆంధ్రప్రదేశ్ కన్నా ఎంతో వెనుకబడిన ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు విడిపోయినప్పుడు రాజధాని కోసం 200 కోట్లు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ కి 6000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

More from All

You May Also Like